రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా

74చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ పిటిషన్ పై విచారణ మంగళవారంకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలకు రాధాకిషన్ రావు న్యాయవాది సోమవారం కోర్టులో సమయం కోరారు. అంతేకాకుండా ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా రేపటికి వాయిదా పడింది. ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్