పెట్టుబడి పేరుతో రూ. 16 లక్షలు స్వాహా

82చూసినవారు
ట్రేడింగ్ లో మోసపోయానంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాను పరిశీలిస్తుండగా ట్రేడింగ్ కు సంబంధించిన ప్రకటన చూసి దానిపై క్లిక్ చేశారు. మొదట చిన్న మొత్తంలో డబ్బు పెడితే లాభాలు ఇచ్చారు. లాభాలు వస్తున్నాయని రూ. 16 లక్షలు పెట్టేశారు. ఆ తర్వాత విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. పైగా ఇంకా డబ్బులు పెడితేనే మీ డబ్బులు తీసుకోవచ్చు అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్