కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన ఫిషరీస్ చైర్మన్

67చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన ఫిషరీస్ చైర్మన్
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయికుమార్. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ రాష్ట్రం కోసం సర్వస్వం దారబోసిన మహనీయుడు, త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్