ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో మొగ్గ అనీల్ కుమార్ భేటీ

169చూసినవారు
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో మొగ్గ అనీల్ కుమార్ భేటీ
తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో బుధవారం అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక భేటీ అయ్యారు. హైద్రాబాద్ లో జరిగిన ఒక ఫంక్షన్ లో కలిసి మాట్లాడారు. రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చే అంశం అలాగే రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేసిఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. గువ్వల బాలరాజు తప్పకుండా ముఖ్యమంత్రి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అలాగే త్వరలోనే కేటీఆర్ ని నేరుగా కల్పిస్తానని అన్నారని మొగ్గ అనీల్ కుమార్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్