పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మొగ్గ అనీల్

153చూసినవారు
పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మొగ్గ అనీల్
బీసీల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహానికి అఖిలభారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక పూలమాలలు వేసే నివాళులు అర్పించడం జరిగింది ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతురి రవి రజక, ఉపాధ్యక్షులు అక్కినపల్లి గణేష్ రజక, రాము, సైదులు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్