చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మొగ్గ అనీల్ కుమార్ రజక

1520చూసినవారు
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మొగ్గ అనీల్ కుమార్ రజక
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో రజకులకు ఎం ఎల్ ఏ స్థానాలు కేటాయిస్తామని ప్రకటించినందుకు బుధవారం హైద్రాబాద్ లో నారా చంద్రబాబు నాయుడుని కలిసి ధన్యవాదాలు తెలిపి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎం ఎల్ ఏ స్థానాలు కేటాయించాలని, అలాగే రజకులను ఎస్ సి జాబితాలోకి చేరుస్తామని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక విజ్ఞప్తి చేసి వినతిపత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఏబిఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షులు కొడుపు గంటి వెంకట్ రజక ఉపాధ్యక్షులు ,వెన్నచర్ల వెంకటయ్య రజక, అక్కినపల్లి గణేష్ రజక. టి ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేతురి రవి రజక, యూత్ అధ్యక్షులు దాచేపల్లి రాము రజక, రాజు రజక, వెంకటేష్ రజక తదితరుల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్