సామాజిక స్పృహతో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలి

50చూసినవారు
సామాజిక స్పృహతో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలి
సమాజ హితం కోసం సామాజిక స్పృహతో డ్రగ్స్ సరఫరాను, వాడకాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ ఓఎస్డి టు విసి ప్రొఫెసర్ బి. రెడ్యా నాయక్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. నిజాం కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్- యాంటీ డ్రగ్ ర్యాలీని విద్యార్థులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్