ముగ్గురు లబ్ధిదారులకు దాదాపు 7. 00 లక్షల చెక్కులు పంపిణీ

51చూసినవారు
ముగ్గురు లబ్ధిదారులకు దాదాపు 7. 00 లక్షల చెక్కులు పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద ముగ్గురు లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 7 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి గురువారం మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్