సూరారం ప్రచార సభకు తరలివెళ్లిన నిజాంపేట్ కాంగ్రెస్ నేతలు

532చూసినవారు
సూరారం ప్రచార సభకు తరలివెళ్లిన నిజాంపేట్ కాంగ్రెస్ నేతలు
ఎన్నికల నిమైతమై సూరారంలో బుధవారం జరుగుతున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి సభకు భారీగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి నాయకులు కార్యకర్తలు హాజరైయ్యారు, ఈ కార్యక్రమంలో భాగం గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ శ్రీ కొలన్ హనుమంత్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కొలన్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ ఎం సి అధ్యక్షులు శ్రీ కొలన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్