సికింద్రాబాద్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే బి. అర్. యస్ పార్టీ ఎంపి అభ్యర్థి తీగుళ్ళ పద్మారావు గౌడ్ మంగళవారం బౌధ్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ జి హెచ్. యం. సి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట మాజీ కార్పొరేటర్ కంది నారాయణ రాజేష్ స్థానిక నేతలు ఉన్నారు.