పద్మారావు నగర్ లో రోడ్డుపైనే చెత్త కుప్పలు

65చూసినవారు
పద్మారావు నగర్ కాలనీలో రోడ్డుపైనే చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అటువైపు వెళ్లే స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ గా జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్త కుప్పలను తొలగించకపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శానిటేషన్ అధికారులు స్పందించి అభినవ్ నగర్ కాలనీలో చెత్త కుప్పలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్