అష్టదశ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్

72చూసినవారు
అష్టదశ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ లో శ్రీ పట్టాభి రామాంజనేయ స్వామి దేవాలయంలో పట్టాభి సీతా రామాంజనేయ స్వామి వార్ల అష్టదశ వార్షిక (18వ) బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వాన మేరకు కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ రావడం జరిగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించి ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్