రంజాన్ వేడుకల్లో పాల్గొన్న తలసాని

78చూసినవారు
రంజాన్ సామూహిక ప్రార్ధనలలో ముస్లిం సోదరులతో కలిసి మాజీమంత్రి , ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా గురువారం హైదరాబాద్ సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్ధనాలకు వేలాదిగా హాజరైన నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు. ప్రార్థనల అనంతరం అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్