ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత: శ్రీగణేష్

58చూసినవారు
కంటోన్మెంట్ 3వ వార్డు అన్నా నగర్ లో పాతాళ పంచముఖ వీరాంజనేయ సేవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి మహాపూజ, దీక్ష కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కంటెస్టేడ్ ఎమ్మేల్యే శ్రీగణేశ్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్