కంటోన్మెంట్ లో ప్రజా సమస్యలు తీర్చండి: టీయూఎఫ్

59చూసినవారు
కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను తీర్చాలని తెలంగాణ ఉద్యమకారుల పొరం( టీయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మాల్య సంజీవ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, విధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల చెట్టు కూలీ మృతి చెందిన రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్