సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

80చూసినవారు
సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
గురుపౌర్ణమి సందర్బంగా కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి జయనగర్ లోని సాయి బాబా ఆలయంలో ఆదివారం మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్