మోడితోనే దేశ అభివృద్ధి సాధ్యం: కార్పొరేటర్

53చూసినవారు
ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని రేజిమెంటల్ బజార్ లో నిర్వహించిన బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ లో అమే ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ ఈసీ మెంబర్ జీతుగుప్తా, నరేందర్, అనిల్, సురేష్, తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్