కార్పొరేటర్ తో కలిసి పద్మారావు గౌడ్ ప్రచారం

66చూసినవారు
కార్పొరేటర్ తో కలిసి పద్మారావు గౌడ్ ప్రచారం
మెట్టుగూడ డివిజన్ పరిధిలో సికింద్రబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కార్పొరేటర్ రసూరి సునితతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని. కోరారు. ఎమ్మేల్యేగా మెట్టుగూడా డివిజన్ పరిధిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని, అభివృద్ది పనులు చేపట్టామని గుర్తు చేశారు. మరోసారి ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్