గురుద్వార్ లో ప్రత్యేక ప్రార్థనలు

82చూసినవారు
గురుద్వార్ లో ప్రత్యేక ప్రార్థనలు
మల్కాజిగిరి పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 150 డివిజన్ లోని సికింద్రాబాద్ గురుద్వార్ సాహిబ్ ను ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత సాయన్న దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ ఆకుల హరి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్