ఎమ్మెల్యేనే తప్పుదారి పట్టించిన ఆధికారులు

81చూసినవారు
ఎమ్మెల్యేనే తప్పుదారి పట్టించిన ఆధికారులు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం లింగారెడ్డి గూడ గ్రామ వీరమోని చెరువు వ్యవహారంలో మిగులు జలాలు వెళ్లే సహజ సిద్ధ పాటు కాలువను పునరుద్ధరించకుండా తాత్కాలికంగా నీటిని పక్కదారి మలిపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గురువారం షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, భీష్మ కిష్టయ్య, తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని కూల్చివేత జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్