ఆదం సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భూత్ కమిటీ మీటింగ్

557చూసినవారు
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని లాలపేట్ లో ఆదం సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భూత్ కమిటీ మీటింగ్ కు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్, కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ, అమర్ నాధ్ గౌడ్ హాజరయ్యారు. గత పదేండ్ల బి అర్ ఎస్ , బీజేపీ పార్టీలు చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించి, మన అరు గ్యారెంటీ పతకాలను ప్రజలకు వివరించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్