ఘరానా దొంగ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

78చూసినవారు
పగటి వేళల్లో ఇంటి తాళాలు పగులకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగ ను రాచకొండ పోలీసులు అరెస్టు సోమవారం చేశారు. శీలంశెట్టి వెంకటరమణ‌ @ శీను (50) అనే కరడుగట్టిన దొంగను అరెస్టు చేసి ఇరవై ఒక్క తులాల బంగారు నగలు , కిలో వెండి , లక్షన్నర రుపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత పోలీస్ అధికారుల సాయంతో ఉప్పల్ లో మైత్రి టిఫిన్ సెంటర్ ను కూడా నడిపి అనంతరం మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డారు అని మల్కాజిగిరి డిసిపి పద్మజ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్