కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో

53చూసినవారు
కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో
గండీడ్ మండలంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన ఇళ్లను ఆదివారం ఎంపీడీవో దేవన్న వారి బృందం తనిఖీలు నిర్వహించారు. కూలిపోయిన ఇళ్ల వివరాలను సేకరించారు. గ్రామాల వారిగా గండీడ్-2, రంగారెడ్డిపల్లి-1, బల్సుర్ గొండా -2, పగిడ్యాల్ -3, మహమ్మదాబాద్-1, నంచర్ల-1 ఇండ్లు కూలిపోయాయని, మొత్తం మండల పరిధిలో 10 ఇండ్లు పూర్తిగా కూలి ఉన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్