హ్యుందాయ్ నెక్సో పవర్‌ట్రెయిన్.. సింగిల్ ఛార్జ్​తో 700 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్!

85చూసినవారు
హ్యుందాయ్ నెక్సో పవర్‌ట్రెయిన్.. సింగిల్ ఛార్జ్​తో 700 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్!
హ్యుందాయ్‌ నుంచి కొత్త హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు 'నెక్సో పవర్‌ట్రెయిన్' ఆవిష్కృతమైంది. ఈ కారు కేవలం 7.8 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో 2.64kWh చిన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది గరిష్టంగా 80kW పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఈ కొత్త పవర్‌ట్రెయిన్ 6.69 కిలోల పెద్ద హైడ్రోజన్ ట్యాంక్ నుంచి బెనిఫిట్స్ పొందుతుంది. దీంతో ఇది 700 కి.మీ కంటే ఎక్కువ రేంజ్​ను అందిస్తుంది.

సంబంధిత పోస్ట్