తెలంగాణ రైతులకు ముఖ్య గమనిక

166907చూసినవారు
తెలంగాణ రైతులకు ముఖ్య గమనిక
తెలంగాణలో రైతు బీమా పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్తగా అర్హులైన రైతులను రైతు బీమా పథకంలో చేర్చాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈనెల 10 నుండి ఆగస్టు 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 18 వరకు పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, 18 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్