ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో ఆసక్తికర సన్నివేశం (video)

20618చూసినవారు
నేడు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరి కంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదిక పైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు. అందరితో పాటే తానని.. ప్రత్యేక కుర్చీని తీయించి.. మిగతా వారితో సమానంగా కుర్చీ వేయించుకున్నారు.

సంబంధిత పోస్ట్