IPL 2025.. ముంబయి టార్గెట్ 197

60చూసినవారు
IPL 2025.. ముంబయి టార్గెట్ 197
ఐపీఎల్‌లో భాగంగా ముంబయితో జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 196 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్..సాయి సుదర్శన్ (63) బట్లర్ (39) గిల్ (38) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో హార్ధిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్