ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు: రాకేశ్‌ రెడ్డి

74చూసినవారు
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు: రాకేశ్‌ రెడ్డి
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డి అన్నారు. 'ఓట్ల లెక్కింపు ఏక పక్షంగా జరుగుతుంది. కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు లేకుండా లీడ్‌ ప్రకటించారు. మా సందేహాలను నివృత్తి చేయకుండా ఏక పక్షంగా వ్యవహరించారు. ఆర్వో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదు. మూడో రౌండ్‌ వివరాలు అడిగితే.. పోలీసులు బయటకు నెట్టారు' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్