పామాయిల్ సేకరణలోనే రూ.80 కోట్లకు పైగా అక్రమాలు?

65చూసినవారు
పామాయిల్ సేకరణలోనే రూ.80 కోట్లకు పైగా అక్రమాలు?
వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా గత అయిదేళ్లలో చేసిన నిత్యావసరాల కొనుగోళ్లలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పామాయిల్ సేకరణలోనే రూ.80 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అంచనా. లీటరు రూ.137 చొప్పున సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. తీరా ధరలు తగ్గాక.. పాత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చారు. లీటరు రూ.65 ఉన్న రోజుల్లోనూ రూ.137 చొప్పునే తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్