దాడుల్లో పోలీసులు భాగస్వాములు కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌

74చూసినవారు
దాడుల్లో పోలీసులు భాగస్వాములు కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌
అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్‌ నేతల దాడి ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'మీరు చెప్పే ప్రేమను పెంచడం అంటే ఇదేనా.. రాహుల్‌ జీ?. అధికార దుర్వనియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. దాడులు, దుర్భాషల్లో పోలీసులు భాగస్వాములు కావడం సిగ్గుచేటు' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్