కొలువుదీరిన దుర్గామాత విగ్రహాలు

83చూసినవారు
కొలువుదీరిన దుర్గామాత విగ్రహాలు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా క్రీడా ప్రాంగణం ఆవరణలో మరియు గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారిగా దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించగా విగ్రహ దాతలుగా కాంగ్రెస్ పార్టీ యువ నేత సంగ రమేష్ యాదవ్, తోడేటి సతీష్ గౌడ్ లు దుర్గాదేవి విగ్రహ దాతలుగా నిలిచారు.

సంబంధిత పోస్ట్