విద్యార్థులను సన్మానించిన బండలింగాపురం గ్రామ అభివృద్ధి కమిటీ

65చూసినవారు
విద్యార్థులను సన్మానించిన బండలింగాపురం గ్రామ అభివృద్ధి కమిటీ
ఇటీవలే నిర్మల్ లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో బండాలింగాపుర్ నవీన్ మాస్టర్ విద్యార్థులు 19 మంది పాల్గొన్నారు. ఇందులో 7 గురు విద్యార్థులు బంగారు పథకాలు సాదించారు. ఈ సందర్బంగా బుధవారం బండాలింగాపుర్ సంస్థాన్ ఘడిలో నవీన్ మాస్టర్ ను తన గురువుగారైన జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ ను గ్రామ ప్రజలు, యువకులు ఘనంగా సన్మానించి అభినందించారు.

సంబంధిత పోస్ట్