అనారోగ్యానికి గురైన కార్మికుడికి ఆర్థిక సహాయం

74చూసినవారు
అనారోగ్యానికి గురైన కార్మికుడికి ఆర్థిక సహాయం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో ఆత్మనగర్ గ్రామపంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్ నరసయ్య అనారోగ్యానికి గురికాగా మంగళవారం ఎంపీవో మహేశ్వర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించి ఆర్థిక సహాయం ఐదువేల రూపాయలు అందజేశారు.

సంబంధిత పోస్ట్