జవాన్లను కూలీలుగా మార్చారు: రాహుల్ గాంధీ

68చూసినవారు
జవాన్లను కూలీలుగా మార్చారు: రాహుల్ గాంధీ
భారత్‌లో జవాన్లను ప్రధాని మోడీ కూలీలుగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. I.N.D.I.A కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి చెత్త కుండీలో పడేస్తామని వ్యాఖ్యానించారు. మన యువత డీఎన్‌ఏలోనే దేశభక్తి ఉందని అన్నారు. వ్యవసాయ రుణాల మాఫీ కోసం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్