ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి

53చూసినవారు
ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన ఎక్సైజ్ స్టేషన్ భవన నిర్మాణాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు కలెక్టర్లతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, షబ్బీర్ అలీ మరియు వినయ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్