బాన్సువాడ: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

74చూసినవారు
బాన్సువాడ: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలలో సోమవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి చేతికి పచ్చిన వరి పంట నేలకొరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో 20 రోజుల్లో వరి పంట పొలాలు కోసే వారమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్