నస్రుల్లాబాద్: ఆకట్టుకున్న ఎల్లమ్మ నాటిక ప్రదర్శన

80చూసినవారు
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఎల్లమ్మ నాటిక ప్రదర్శన సోమవారం ముగిసింది ఈ నాటికలో ఎల్లమ్మ, పరశురాముడు, కార్తిక రాజుల ప్రదర్శన ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ధారా వెంకటి, కనుకుట్ల మహేందర్ చాకలి నాగయ్య. సాయిలు, బాలప్ప, కురుమ సాయిలు, బండ్ల భూమయ్య, సాలె కిష్టయ్య, షాదుల్లా, చాకలి మహేందర్, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్