ఒవైసీ కాలేజీ ఉగ్రవాదులకు స్థావరం: బండి సంజయ్

64చూసినవారు
TG: ఒవైసీకి చెందిన మెడికల్ కాలేజీ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని అని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందులో శిక్షణ ఇచ్చే వ్యక్తి మెయిన్ ఆఫీసర్ గా ఉన్నారన్నారు. అలాంటి పార్టీతో చట్టాపట్టాలేసుకుని తిరిగే కాంగ్రెసేమో మంచి పార్టీ, దాడులను ఖండిస్తే తమది ఉగ్రవాద పార్టీ అంటారా అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్