రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరితగతిన కోలుకోవాలని సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆకాంక్షించారు. కేసిఆర్ ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు, కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనలు ఆయనను త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుస్తాయని పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు.