త్రాగునీటి కొరత

57చూసినవారు
త్రాగునీటి కొరత
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో పలు గ్రామాలలో గత మూడు రోజుల నుండి త్రాగునీరు నీటి కొరత ఏర్పడడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగపూట నీళ్లు రాకడం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ట్యాంకర్ తో నీటిని సప్లై చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్