దేశాయిపేట్‌లో కొలువుదీరనున్న అష్టదశ అమ్మవారి శక్తి పీఠాలు

61చూసినవారు
దేశాయిపేట్‌లో కొలువుదీరనున్న అష్టదశ అమ్మవారి శక్తి పీఠాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో గురువారం దుర్గాభవాని అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా గత 25 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అష్టదశ శక్తి పీఠాలను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్