ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

77చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం
బాన్సువాడ మండలం దేశాయిపేట వద్దగల ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం రిలయన్స్ మార్ట్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, రిలయన్స్ మార్ట్ దత్తు, రిలయన్స్ ట్రెండ్స్ బిట్టు, అధ్యాపకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్