ఎమ్మెల్యే పై వస్తున్న వార్తలను ఖండించాలి.. కాంగ్రెస్ నాయకులు

75చూసినవారు
కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా మైనార్టీ కార్యదర్శి వహీద్ హుస్సేన్ మంగళవారం మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వార్తలు వస్తున్న వాటిని ఖండించకపోవడం ఎంతవరకు సమంజసంమన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్