ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ బోధన్ కు బదిలీ

78చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ బోధన్ కు బదిలీ
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ఆదివారం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందించి మాతా శిశు ఆసుపత్రికి జాతీయ అవార్డు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్