పెండింగ్ ఇండ్ల బిల్లుల కోసం పోరాడుతా: ఎమ్మెల్యే

50చూసినవారు
నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ బిల్లుల కోసం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మోస్ర మండల కేంద్రంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ చార్జి పోచారం భాస్కర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్