చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

57చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మద్నూర్ మండల కేంద్రంలో మచ్కూర్ వార్ సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేసవి కాల దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీటి వసతి కల్పించిన సంతోష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిలు, కొండా గంగాధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్