బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

78చూసినవారు
బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు
కామరెడ్డి జిల్లా మండల కేంద్రంలో మంగళవారం ప్రయాణ ప్రాంగణం రద్దీగా మారింది. సోమవారం రక్షాబంధన్ పండగ సందర్భంగా అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి వచ్చిన మహిళలు తిరిగి ప్రయాణించడానికి బస్టాండుకు వచ్చి బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూస్తూన్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి అధిక బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్