ప్రమాదకరంగా మారిన ముళ్ళ చెట్లు

57చూసినవారు
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామం నుంచి మండలానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళు చెట్లు రోడ్డు మీదకు వచ్చాయి. దీంతో వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు, వాహనదారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్