గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు

60చూసినవారు
గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం జిల్లా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన గ్రామ మంచినీటి సహాయకులకు మూడవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్