పిట్లం చెరువులో మహిళ మృతి

51చూసినవారు
పిట్లం చెరువులో మహిళ మృతి
చెరువులో దూకి మహిళ మృతి చెందిన ఘటన పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పిట్లం గ్రామానికి చెందిన చిలుక ఆంజవ్వ(38) గ్రామంలోని మారేడు చెరువు వైపు వెళ్తుండగా, ఆమెను చూసి కొందరు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈలోగా కుటుంబ సభ్యులు వచ్చే సరికి ఆమె చెరువులో పడి ఉంది. ఆమెను ఒడ్డుకు చేర్చగా అప్పటికి మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్